ఇద్దరు బాలికలపై, ఓ బాలుడిపై ఐదుగురి అత్యాచారం

Crime Published On : Monday, February 17, 2025 12:00 PM

తమిళనాడులోని కోయంబత్తూర్ జిల్లాలో కామాంధులు రెచ్చిపోయారు. 10-12ఏళ్ల లోపు ఉన్న ఇద్దరు బాలికలపై, ఓ బాలుడిపై ఐదురుగు పలు సార్లు అత్యాచారం చేశారు. అత్యాచారం చేసిన వారిలో నలుగురు బాలురు, ఓ 18 ఏళ్ల యువకుడు ఉన్నారు.

పరువు పోతుందన్న భయంతో బాధితులు తమ తల్లిదండ్రులు ఫిర్యాదు చేసేందుకు ముందుకు రాలేదు. స్థానికుల ద్వారా పోలీసులకు విషయం తెలియడంతో నలుగురు నిందితుల్ని అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం గాలిస్తున్నారు.

అనన్య నాగళ్ల క్యూట్ & హాట్ ఫోటోస్

See Full Gallery Here...