BREAKING: కేజ్రీవాల్ ఘోర పరాజయం
ఢిల్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి పెద్ద షాక్ తగిలింది. ఆ పార్టీ అధినేత అరవింద్ కేజ్రివాల్ తన కంచుకోట న్యూఢిల్లీ నుంచి ఓటమి ఓడిపోయారు. బీజేపీ అభ్యర్థి పర్వేశ్ వర్మ ఆయన్ను 3182 ఓట్ల తేడాతో ఓడించారు. ఇక్కడి నుంచి వరుసగా మూడు సార్లు గెలిచిన ఆయన్ను నాలుగోసారి ప్రజలు తిరస్కరించారు.