Breaking: మాజీ మంత్రిపై కేసు నమోదు
మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావుపై గుంటూరు నగరపాలెం పీఎస్ లో కేసు నమోదయింది. కూటమి నేతలను నరికేస్తామని వ్యాఖ్యలు చేశారని టీడీపీ నేతలు కనపర్తి శ్రీనివాస్ రావు, మద్దిరాల మ్యానీ, అడకా శ్రీను ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో ఆయనను విచారణకు రావాలని నోటీసులు ఇస్తామని పోలీసులు తెలిపారు.