Breaking: మాజీ మంత్రిపై కేసు నమోదు

News Published On : Thursday, April 10, 2025 02:50 PM

మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావుపై గుంటూరు నగరపాలెం పీఎస్ లో కేసు నమోదయింది. కూటమి నేతలను నరికేస్తామని వ్యాఖ్యలు చేశారని టీడీపీ నేతలు కనపర్తి శ్రీనివాస్ రావు, మద్దిరాల మ్యానీ, అడకా శ్రీను ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో ఆయనను విచారణకు రావాలని నోటీసులు ఇస్తామని పోలీసులు తెలిపారు.

సినిమాలు లేకున్నా స్కిన్ షోలో తగ్గేదే లేదంటున్న పూనమ్ బాజ్వా

See Full Gallery Here...