మళ్ళీ పెరిగిన బంగారం ధరలు

News Published On : Monday, February 17, 2025 02:00 PM

బంగారం ధరలు సామాన్యుడితో దోబూచులాడుతున్నాయి. ఒకసారి తగ్గినట్లే తగ్గి మళ్లీ పెరిగిపోతున్నాయి. సోమవారం హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.500 పెరిగి రూ.79,400లకు చేరింది.

24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.550 పెరిగి రూ.86,620కు చేరింది. అటు వెండి ధర మాత్రం స్థిరంగా కొనసాగుతోంది. కేజీ వెండి ధర రూ.1,08,000గా ఉంది.

అనన్య నాగళ్ల క్యూట్ & హాట్ ఫోటోస్

See Full Gallery Here...