పాకిస్తాన్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం

Sports Published On : Sunday, February 23, 2025 10:01 PM

ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్థాన్ పై భారత్ జైత్రయాత్ర కొనసాగింది. విరాట్ కోహ్లీ సూపర్ సెంచరీ చేశాడు దీంతో పాకిస్తాన్ జట్టుపై 6 వికెట్ల తేడాతో టీమ్ ఇండియా ఘన విజయం సాధించింది.

పాకిస్తాన్ ను 241 పరుగులకే కట్టడి చేసిన భారత్ ఆడుతూపాడుతూ 42.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేదించింది. రోహిత్ వెంటనే ఔటైనా గిల్, విరాట్, శ్రేయస్ విజయాన్ని అందించారు.

బికినీల్లో అందమైన ఇండియన్ ఆంటీలు - ఫోటో గ్యాలరీ

See Full Gallery Here...