పరువు కోసం కూతురుని క్రూరంగా చంపిన తండ్రి

Monday, February 10, 2025 06:31 PM Crime
పరువు కోసం కూతురుని క్రూరంగా చంపిన తండ్రి

వేరే కులానికి చెందిన యువకుడిని ప్రేమించిందనే కారణంతో సొంత కుమార్తెను ఓ తండ్రి నిర్దాక్షిణ్యంగా హత్య చేసిన ఘటన కర్ణాటకలోని బీదర్ జిల్లా బరాగెన్ తండాలో వెలుగులోకి వచ్చింది.

ఇతర కులానికి చెందిన యువకుడిని మౌనిక (18) ప్రేమించిందని ఆమె తండ్రి మోతీరామ్ జాదవ్ తెలుసుకున్నాడు. కోపంతో రగిలిపోయాడు. ఆమెను కర్రతో దారుణంగా కొట్టి చంపాడు. సంత్పురా పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.

అనన్య నాగళ్ల క్యూట్ & హాట్ ఫోటోస్

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: