అత్యాచారాలు చేసి కుంభమేళాకు వెళ్తుండగా..
Thursday, February 20, 2025 10:00 AM Crime

అత్యాచారం చేసి జైలుకెళ్లడం తిరిగొచ్చి మళ్లీ అదే పని చేసే ఓ వ్యక్తి మహాకుంభమేళాకు వెళ్తూ దొరికిపోయాడు. మధ్య ప్రదేశ్ కు చెందిన రమేశ్ సింగ్ 2003లో 5 ఏళ్ల చిన్నారిని రేప్ చేసి పదేళ్లు జైలుకెళ్లొచ్చాడు.
మళ్ళీ 2014లో 8 ఏళ్ల బాలికపై అఘాయిత్యం చేసి టెక్నికల్ ఆధారాలు లేక 2019లో జీవితఖైదు శిక్ష నుంచి బయటపడ్డాడు. తాజాగా ఈ నెల 2న 11 ఏళ్ల బాలికపై హత్యాచారం చేశాడు. ఆపై ప్రయాగ్రాజ్ వెళ్తుండగా జైపూర్ వద్ద పోలీసులు అతడిని పట్టుకున్నారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics: