ఓటీటీలోకి వచ్చేసిన క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ

Friday, January 31, 2025 12:00 PM Entertainment
ఓటీటీలోకి వచ్చేసిన క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ

ఓటీటీలోకి క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ వచ్చేసింది. టొవినో థామస్, త్రిష జంటగా నటించిన మలయాళ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ 'ఐడెంటిటీ' ఓటీటీలోకి వచ్చింది. జీ5లో ఈ మూవీ గురువారం అర్ధరాత్రి నుంచి స్ట్రీమింగ్ అవుతోంది.

తెలుగుతో పాటు మలయాళం, తమిళం, కన్నడ భాషల్లోనూ ఆ సినిమా ప్రసారమవుతోంది. మలయాళంలో ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈనెల 24న థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ వారం రోజుల్లోనే ఓటీటీలోకి వచ్చింది.


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: