పిడుగుల వర్షం.. 25 మంది మృతి
Thursday, April 10, 2025 10:11 PM News

బీహార్ లో భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు, వడగళ్ల వానలు కురుస్తున్నాయి. దీంతో జనజీవనం స్థంబించింది. ఆకస్మికంగా సంభవించిన ఈ తుపాను వల్ల ఇప్పటి వరకు 25 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక్క నలంద జిల్లాలోనే 18 మంది మృతి చెందినట్లు సీఎంఓ ప్రకటించింది. వీరిలో ఎక్కువగా పిడుగు పాటుకు గురై మరణించినట్టు అధికారులు వెల్లడించారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics: