BREAKING: కేజ్రీవాల్ ఘోర పరాజయం
Saturday, February 8, 2025 01:06 PM News
-1739000195.jpg)
ఢిల్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి పెద్ద షాక్ తగిలింది. ఆ పార్టీ అధినేత అరవింద్ కేజ్రివాల్ తన కంచుకోట న్యూఢిల్లీ నుంచి ఓటమి ఓడిపోయారు. బీజేపీ అభ్యర్థి పర్వేశ్ వర్మ ఆయన్ను 3182 ఓట్ల తేడాతో ఓడించారు. ఇక్కడి నుంచి వరుసగా మూడు సార్లు గెలిచిన ఆయన్ను నాలుగోసారి ప్రజలు తిరస్కరించారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics: