భారత్ లో జీతాలు పెరుగుతాయి: ఏఓఎన్ సర్వే

Sunday, February 23, 2025 12:00 PM News
భారత్ లో జీతాలు పెరుగుతాయి: ఏఓఎన్ సర్వే

ప్రపంచవ్యాప్తంగా వృద్ధిరేటు తగ్గుతున్నప్పటికీ ఈ ఏడాది భారత్ లో వేతనాలు సగటున 9.2 శాతం పెరుగుతాయని Aon PLC అంచనా వేసింది. ఈ గ్లోబల్ ప్రొఫెషనల్ సర్వీస్ సంస్థ 45 రంగాలకు చెందిన 1,400కు పైగా కంపెనీల నుంచి వివరాలు సేకరించింది.

ఆటోమోటివ్, వెహికల్ తయారీ విభాగాల్లో అత్యధికంగా 10.2 శాతం పెంపు ఉండొచ్చని పేర్కొంది. ఆ తర్వాత ఎన్బిఎఫ్సీలో 10 శాతం, రిటైల్ రంగంలో 9.8 శాతం, ఇంజినీరింగ్, రియల్ ఎస్టేట్ రంగాల్లో 9.5 శాతం వేతనాల వృద్ధి ఉండే అవకాశం ఉందని వెల్లడించింది.

అనన్య నాగళ్ల క్యూట్ & హాట్ ఫోటోస్

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: