ఏపీలో రిజిస్ట్రేషన్ విలువలు పెంపు

Monday, January 27, 2025 03:30 PM News
ఏపీలో రిజిస్ట్రేషన్ విలువలు పెంపు

ఎపి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి 1 నుంచి ఏపీలో రిజిస్ట్రేషన్ విలువలు పెరగనున్నాయి. అమరావతిలోని 29 గ్రామాల్లో భూమి విలువ పెంచడం లేదని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. విజయవాడ, భోగాపురం పరిసర ప్రాంతాల్లో పెరిగే అవకాశం ఉందని తెలిపారు. గతంలో జరిగిన అక్రమాలను సరిదిద్దుతున్నామని మంత్రి చెప్పారు.


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: