పదో తరగతి ఫలితాలపై క్లారిటీ

Wednesday, April 16, 2025 08:15 AM News
పదో తరగతి ఫలితాలపై క్లారిటీ

తెలంగాణలో పదో తరగతి పరీక్షా పత్రాల మూల్యాంకనం నిన్నటితో పూర్తయింది. ఈ నేపథ్యంలో మెమోలపై స్పష్టత వచ్చాకే టెన్త్ ఫలితాలు విడుదలవుతాయని అధికారులు వెల్లడించారు. ఈ మేరకు ఫలితాల్లో గ్రేడింగ్ విధానం ఉండాలనీ ప్రైవేట్ స్కూల్స్ పేర్కొన్నారు. కానీ మార్కులు ముద్రించాలని అధికారులు ప్రతిపాదించారు. అయితే ఈ నిర్ణయంపై ప్రభుత్వ ఆదేశాల కోసం ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం నిర్ణయం వెల్లడించిన తర్వాతే టెన్త్ ఫలితాలు విడుదలవుతాయని చెబుతున్నారు.

అర్థనగ్న అందాలతో అడ్డదిడ్డంగా రెచ్చిపోయిన రేణూ ఆంటీ

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: