3 వేలు కడితే.. దేశంలో ఏ టోల్ గేట్ అయిన పైసా లేకుండా దాటొచ్చు
Wednesday, February 5, 2025 10:17 PM News

జాతీయ రహదారులపై ప్రయాణం చేసే కారు యజమానులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పబోతోన్నట్లు సమాచారం. వీరి కోసం ఏడాదికి రూ.3000, 15 ఏళ్లకు రూ.30వేలతో పాసులు తీసుకురాబోతున్నట్లు సమాచారం.
ఈ మొత్తాన్ని ఒకేసారి చెల్లించాలి. వీటితో దేశంలోని ఏ జాతీయ రహదారిపైనైనా ఎన్నిసార్లెనా తిరిగే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం నెలకు రూ.340 పాసుతో ఒక టోల్ ప్లాజాలోనే వెళ్లాలనే రూల్ ఉంది. కొత్త విధానం ప్రకారం నెలకు రూ.250 చెల్లిస్తే సరిపోతుంది.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics: