DSC అభ్యర్థులకు గుడ్ న్యూస్.. నోటిఫికేషన్ జారీ
Tuesday, April 15, 2025 04:04 PM News
_(1)-1744713254.jpeg)
ఏపీ ప్రభుత్వం స్పెషల్ టీచర్ల నియామకం కొరకు జీవోలను జారీ చేసింది. ఈ మేరకు మొత్తం 2260 పోస్టులను భర్తీ చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఇందులో భాగంగా రెండు వేర్వేరు జీవోలను అధికారులు విడుదల చేశారు. ఈ మేరకు ASGT పోస్టులు 1,136, కాగా, స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 1,124 భర్తీ చేస్తున్నట్లు తెలిపారు. డీఎస్సీ ద్వారా స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్లను ఎంపిక చేస్తున్నట్లు పేర్కొన్నారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics: