ఐపీఎల్ అభిమానులకు గుడ్ న్యూస్..
Thursday, April 17, 2025 10:00 AM News
_(7)-1744855337.jpeg)
ప్రస్తుతం ఇండియన్ ప్రీమియర్ లీగ్ ( IPL ) 2025 అత్యంత రసవత్తరంగా కొనసాగుతోంది. తాజాగా ఎయిర్టెల్ తమ కస్టమర్లకు, క్రికెట్ ప్రియులకు కిక్కిచే ఆఫర్ అందించింది. కేవలం రూ. 451 రీఛార్జ్ ప్లాన్ తీసుకొచ్చింది. ఈ ప్లాన్ తో JioHotstarకి యాక్సెస్ అందించడమే కాకుండా భారీగా డేటా కూడా వస్తుంది. అయితే ఇక్కడ గుర్తుంచుకోవలసిన విషయం ఏంటంటే.. ఇది కేవలం డేటా వోచర్ ప్లాన్. ఇందులో ఎలాంటి కాల్స్, మెసేజ్ ప్రయోజనాలు ఉండవు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics: