తెలంగాణకు భారీ భూకంప హెచ్చరిక.. ఏపీకి ప్రభావం..?
Thursday, April 10, 2025 08:47 PM News

తెలంగాణలో భూకంపం వచ్చే అవకాశం ఉందని ఎర్త్ క్వేక్ రిసెర్చ్ అండ్ అనాలసిస్ అనే సంస్థ వెల్లడించింది. రామగుండం కేంద్రంగా ఈ భూకంపం సంభవించే అవకాశం ఉందని పేర్కొంది. ఈ భూకంపం ప్రకంపనలు హైదరాబాద్ మొదలుకొని వరంగల్ నుండి అమరావతి వరకు ఉండొచ్చని అంచనా వేస్తూ ట్వీట్ చేసింది. తమ పరిశోధనల ఆధారంగా రాష్ట్రంలోని రామగుండం సమీపంలో భారీ భూకంపం సంభవించే అవకాశం ఉందని ఆ ట్వీట్ లో రాసుకొచ్చింది. అయితే ఏపీలోనూ దీని ప్రభావం ఉంటుందేమో అని ఏపీ వాసుల్లో చర్చ సాగుతోంది.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics: