తిరుమల కొండపై మాంసాహార భోజనం: వెంకన్న సన్నిధిలో మళ్ళీ అపచారం
Saturday, January 18, 2025 11:35 AM News

కలియుగ దైవం కొలువైన తిరుమల కొండపై మరో అపచారం జరిగింది. కొందరు భక్తులు మాంసాహారం భుజిస్తూ పట్టుబడ్డారు. తమిళనాడుకు చెందిన కొందరు భక్తులు వెంకన్న సన్నిధిలో కొండపైకి కోడిగుడ్లు, మాంసాహార పలావ్ తీసుకొచ్చారు. రాంభగీచ బస్టాప్ వద్ద వారు ఈ నిషేధిత ఆహారపదార్థాలు తింటుండగా భక్తులు చూసి అధికారులకు ఫిర్యాదు చేశారు. అలిపిరి వద్ద తనిఖీ సిబ్బంది డొల్లతనం వల్లే ఇలా జరిగిందని భక్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics: