ఎల్లుండి ఖాతాలోకి డబ్బులు
Saturday, February 22, 2025 01:00 PM News
_(26)-1740189784.jpeg)
పీఎం-కిసాన్ పథకంలో భాగంగా ఈ నెల 24న రైతుల ఖాతాల్లో డబ్బులు జమకానున్నాయి. ఒక్కో రైతుకు రూ.2 వేల చొప్పున దేశవ్యాప్తంగా 9.7 కోట్లమంది రైతులకు మొత్తం రూ.22వేల కోట్లను కేంద్రం జమ చేయనుంది.
2019లో ప్రారంభమైన ఈ పథకంలో భాగంగా ఏటా రూ.6వేలను కేంద్రం మూడు విడతల్లో రైతుల ఖాతాల్లో జమ చేస్తోంది. ఈ డబ్బులు రావాలంటే E-KYC తప్పనిసరిగా చేయాలని ప్రభుత్వం ప్రకటించింది.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics: