మూడు రోజుల్లోనే టికెట్ డబ్బు వాపస్
Tuesday, March 18, 2025 01:00 PM News
_(22)-1742281290.jpeg)
వివిధ కారణాలతో రద్దయిన రైళ్ల టికెట్ డబ్బులకు సంబంధించి రైల్వే శాఖ కీలక ప్రకటన చేసింది. ప్రయాణికులకు మూడు రోజుల్లోగా డబ్బులు వాపసు చేయనున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే ప్రకటించింది.
కౌంటర్లలో తీసుకున్న టికెట్టును 3 రోజుల్లోగా ఏ రైల్వేస్టేషన్లోనైనా ఇచ్చి నగదు తీసుకోవచ్చని వెల్లడించింది. ఇక IRCTC యాప్ ద్వారా బుక్ చేసుకున్న టికెట్లు వాటంతటవే రద్దయి డబ్బులు ప్యాసింజర్ ఖాతాకు తిరిగి జమ అవుతాయని తెలిపింది.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics: