SBI కస్టమర్లకు భారీ షాక్

Sunday, April 6, 2025 10:00 AM News
SBI కస్టమర్లకు భారీ షాక్

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తన కస్టమర్లకు భారీ షాక్ ఇచ్చింది. ప్రత్యేక ఫిక్స్డ్ డిపాజిట్ కోసం ఉన్న అమృత్ కలశ్ పథకాన్ని నిలిపివేసింది. ఈ FD స్కీం 400 రోజుల కాలపరిమితితో, సాధారణ ఖాతాదారులకు అత్యధికంగా 7.10 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.60 శాతం వడ్డీ రేటును అందిచింది. గతంలో కూడా చాలా సార్లు ఈ పథకం గడువు ముగిసినప్పటికీ.. మళ్లీ పొడిగిస్తూ వచ్చింది. కానీ ఇటీవల ఆర్బీఐ కీలక వడ్డీ రేట్లను తగ్గిస్తుండటంతో బ్యాంకు ఈ నిర్ణయం తీసుకుంది.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న టాప్ మోడల్స్ వీరే.. హాట్ ఫోటో గ్యాలరీ

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: