ఏపిలో ఘోర ప్రమాదం.. నలుగురు మృతి

Sunday, April 13, 2025 02:51 PM News
ఏపిలో ఘోర ప్రమాదం.. నలుగురు మృతి

ఆంధ్రప్రదేశ్ లోని అనకాపల్లి జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. బాణాసంచా తయారీ కేంద్రంలో పేలుడు సంభవించి నలుగురు మృతిచెందారు. మరో ఏడుగురికి తీవ్రంగా గాయాలయ్యాయి. గాయపడిని వారిని ఆస్పత్రికి తరలించారు. కోటవురట్ల మండలం కైలాసపట్నంలో ఈ ఘటన జరిగింది. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: