విజయసాయిరెడ్డికి సిట్ నోటీసులు
Wednesday, April 16, 2025 08:05 AM News
_(4)-1744770921.jpeg)
లిక్కర్ కేసులో రేపు విచారణకు హాజరు కావాలని విజయసాయిరెడ్డికి సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ మేరకు ఈ రోజే విచారణకు హాజరవుతానని విజయసాయిరెడ్డి తెలిపారు. ఇప్పటి వరకు ఈ కేసులో నిందితుడైన కసిరెడ్డికి 4 సార్లు నోటీసులు పంపినా విచారణకు రాలేదని అధికారులు పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఈ మద్యం కుంభకోణంలో రాజశేఖర్ రెడ్డి, వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ఇప్పటికీ సుప్రీం కోర్టు ఆదేశించినా స్పందించలేదని వెల్లడించారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics: