స్కూళ్లకు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం

Friday, April 11, 2025 10:12 AM News
స్కూళ్లకు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం

తెలంగాణలో ఈ నెల 24 నుంచి ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ స్కూళ్లకు వేసవి సెలవులు ఇస్తున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ ప్రకటించింది. వేసవి సెలవులపై రకరకాల ప్రచారాలు జరుగుతున్న నేపథ్యంలో అధికారిక ప్రకటన విడుదల చేసింది. తిరిగి జూన్ 12న పాఠశాలలు పున:ప్రారంభం అవుతాయని తెలిపింది. అకడమిక్ క్యాలెండర్ ప్రకారమే షెడ్యూల్ కు ఖరారు చేసినట్లు ప్రకటించింది.


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: