ఉగ్రవాదుల నెక్ట్స్ టార్గెట్ వారే..!

Saturday, April 26, 2025 09:00 AM News
ఉగ్రవాదుల నెక్ట్స్ టార్గెట్ వారే..!

జమ్మూ కశ్మీర్ లోయలో ఉగ్రవాదులు మరోసారి దాడులకు ప్రణాళికలు రచిస్తున్నట్లు నిఘా వర్గాలు హెచ్చరికలు జారీ చేశాయి. ఇటీవల పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడి అనంతరం ఈ సమాచారం వెలుగులోకి వచ్చింది. ముఖ్యంగా లోయలో పనిచేస్తున్న స్థానికేతరులు, కశ్మీరీ పండిట్లు, రైల్వే మౌలిక సదుపాయాలే వారి ప్రధాన లక్ష్యాలుగా ఉన్నాయని నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ నేపథ్యంలో భద్రతా దళాలు అత్యంత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయని ఉన్నతాధికారులు తెలిపారు.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న టాప్ మోడల్స్ వీరే.. హాట్ ఫోటో గ్యాలరీ

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: