వల్లభనేని వంశీకి షాక్.. రిమాండ్ పొడిగింపు

Monday, March 17, 2025 09:09 PM News
వల్లభనేని వంశీకి షాక్.. రిమాండ్ పొడిగింపు

టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వైసీపీ నేత వల్లభనేని వంశీకి విజయవాడ సీఐడీ కోర్టు రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ నెల 28 వరకు ఆయనకు రిమాండ్ పొడిగిస్తూ సిఐడి కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

వంశీని కస్టడీకి కోరుతూ సీఐడీ అధికారులు పిటిషన్ దాఖలు చేయడంతో దానికి కోర్టు అంగీకరించింది. మరోవైపు ఆయన బెయిల్ పిటిషన్ విచారణను కోర్టు ఈ నెల 19కి వాయిదా వేసింది.

బికినీలో చుట్టుకొలతలు చూపిస్తున్న లేలేత భామలు

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: