కేసీఆర్ కు ప్రధాని మోడీ లేఖ
Tuesday, February 4, 2025 02:00 PM Politics

బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి ప్రధాని కేసీఆర్ కు ప్రధాని మోదీ లేఖ రాశారు. ఇటీవల కేసీఆర్ సోదరి సకలమ్మ మరణించిన సంగతి తెలిసిందే. ఆమె మరణం పట్ల సంతాపం తెలుపుతూ సంతాప లేఖ రాశారు.
ఆ లేఖలో మోడీ తన సంతాప సందేశం తెలియజేశారు. అక్క మరణంతో బాధలో ఉన్న కేసీఆర్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics: