మళ్ళీ ప్రాక్టీస్ మొదలుపెట్టిన ధోనీ

Friday, February 28, 2025 10:00 AM Sports
మళ్ళీ ప్రాక్టీస్ మొదలుపెట్టిన ధోనీ

వచ్చే నెల 22న ఐపీఎల్ 2025 ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. సీఎస్కే తమ తొలి మ్యాచులో 23న చెన్నైలోని చిదంబరం స్టేడియంలో ముంబై ఇండియన్స్ తో తలపడనుంది. అందు కోసం కోసం సీఎస్కే టీం సిద్ధమవుతోంది.

చెన్నైలోని చిదంబరం స్టేడియంలో ట్రైనింగ్ క్యాంప్ ప్రారంభించింది. దిగ్గజ క్రికెటర్ ఎంఎస్ ధోనీ బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తూ కనిపించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

బికినీల్లో అందమైన ఇండియన్ ఆంటీలు - ఫోటో గ్యాలరీ

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: