ప్రపంచకప్-2025 : భారత్ ఘన విజయం
Sunday, February 2, 2025 03:57 PM Sports

భారత జట్టు ప్రపంచకప్ గెలిచి విశ్వవిజేతగా అవతరించింది. అండర్-19 ఉమెన్స్ టీ20 ప్రపంచకప్ లో భారత్ ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఫైనల్లో సౌతాఫ్రికాపై 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా భారత బౌలర్ల ధాటికి 82 పరుగులకే ఆలౌటైంది. తెలుగమ్మాయి త్రిష 33 బంతుల్లో 44 చేసింది. భారత్ 11.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి విజయాన్ని అందుకుంది.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics: